Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:15 AM

చర్లపల్లి చేనేత సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకారం

చర్లపల్లి చేనేత సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకారం

చర్లపల్లి చేనేత సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకారం
12-07-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చర్లపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన పాలకవర్గం ఆదివారం సంఘ కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసింది. నూతనంగా ఎన్నికైన చైర్మన్ ముషం రవి, వైస్ చైర్మన్ రమేష్ ఈశ్వరయ్య, కార్యదర్శి రమేష్ బక్కయ్య, కోశాధికారి శేషమ్మ, సభ్యులు రమేష్ తదితరులు తమ పదవుల బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతన పాలకవర్గం మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు ప్రతి చేనేత కార్మికుడికి సకాలంలో అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంఘ అభివృద్ధితో పాటు సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పారదర్శకంగా పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాపోలు శ్రీనివాసులు, రాపోలు శంకర్, వేణుబాబు, గుర్రం నరేందర్, గంజి రమేష్, గంజి పండరి, సీహెచ్ కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చర్లపల్లి చేనేత సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకారం

Article Image

చర్లపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన పాలకవర్గం ఆదివారం సంఘ కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసింది. నూతనంగా ఎన్నికైన చైర్మన్ ముషం రవి, వైస్ చైర్మన్ రమేష్ ఈశ్వరయ్య, కార్యదర్శి రమేష్ బక్కయ్య, కోశాధికారి శేషమ్మ, సభ్యులు రమేష్ తదితరులు తమ పదవుల బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతన పాలకవర్గం మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు ప్రతి చేనేత కార్మికుడికి సకాలంలో అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంఘ అభివృద్ధితో పాటు సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పారదర్శకంగా పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాపోలు శ్రీనివాసులు, రాపోలు శంకర్, వేణుబాబు, గుర్రం నరేందర్, గంజి రమేష్, గంజి పండరి, సీహెచ్ కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News