Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:21 AM

రామన్నపేట ఎస్సైగా సతీష్ గోపాటి బాధ్యతల స్వీకరణ. శాలువాతో సన్మానించిన పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి

రామన్నపేట ఎస్సైగా సతీష్ గోపాటి బాధ్యతల స్వీకరణ. శాలువాతో సన్మానించిన పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి

రామన్నపేట ఎస్సైగా సతీష్ గోపాటి బాధ్యతల స్వీకరణ. శాలువాతో సన్మానించిన పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి
12-07-2026 205 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సతీష్ గోపాటిని ఆదివారం పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రజల సమస్యల పట్ల నిస్వార్థంగా, నిజాయితీగా స్పందిస్తూ వారికి న్యాయం జరిగేలా సేవలందించాలని ఆకాంక్షించారు.

ఎస్సై సతీష్ గోపాటి మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలను చట్టబద్ధంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి, చట్టపరంగా న్యాయం చేయడానికి పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుండాల యాదయ్య పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట ఎస్సైగా సతీష్ గోపాటి బాధ్యతల స్వీకరణ. శాలువాతో సన్మానించిన పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి

Article Image

రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సతీష్ గోపాటిని ఆదివారం పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రజల సమస్యల పట్ల నిస్వార్థంగా, నిజాయితీగా స్పందిస్తూ వారికి న్యాయం జరిగేలా సేవలందించాలని ఆకాంక్షించారు.

ఎస్సై సతీష్ గోపాటి మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలను చట్టబద్ధంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి, చట్టపరంగా న్యాయం చేయడానికి పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుండాల యాదయ్య పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News