Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతిభకు యువశక్తి ప్రోత్సాహం.. విద్యార్థినికి రూ.5 వేల నగదు బహుమతి నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:48 PM

నిశ్చితార్థ వేడుకలకు హాజరైన సర్పంచ్ గర్దాస్ విక్రమ్, బీఆర్ఎస్ నాయకులు

నిశ్చితార్థ వేడుకలకు హాజరైన సర్పంచ్ గర్దాస్ విక్రమ్, బీఆర్ఎస్ నాయకులు

నిశ్చితార్థ  వేడుకలకు హాజరైన సర్పంచ్ గర్దాస్ విక్రమ్, బీఆర్ఎస్ నాయకులు
July 12, 2026 05:15 PM 102 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్, జూలై 12: చౌటుప్పల్‌లోని ఎంఎస్ గార్డెన్స్‌లో ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన 11వ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి సోదరుడు వరికుప్పల వెంకటేష్–నిర్మల దంపతుల కుమార్తె మానస వివాహ నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోదాస్ లక్ష్మీనారాయణ, చేనేత సహకార సంఘం అధ్యక్షులు రవ్వ నరసింహ, మాజీ ఉపసర్పంచ్ సింగనబోయిన జంగయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మంటి లింగస్వామి, పల్లపు శ్రీను, బోదాస్ నరేష్, వరికుప్పల భాస్కర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News