Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:17 AM

నిశ్చితార్థ వేడుకలకు హాజరైన సర్పంచ్ గర్దాస్ విక్రమ్, బీఆర్ఎస్ నాయకులు

నిశ్చితార్థ వేడుకలకు హాజరైన సర్పంచ్ గర్దాస్ విక్రమ్, బీఆర్ఎస్ నాయకులు

నిశ్చితార్థ  వేడుకలకు హాజరైన సర్పంచ్ గర్దాస్ విక్రమ్, బీఆర్ఎస్ నాయకులు
12-07-2026 334 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్, జూలై 12: చౌటుప్పల్‌లోని ఎంఎస్ గార్డెన్స్‌లో ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన 11వ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి సోదరుడు వరికుప్పల వెంకటేష్–నిర్మల దంపతుల కుమార్తె మానస వివాహ నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోదాస్ లక్ష్మీనారాయణ, చేనేత సహకార సంఘం అధ్యక్షులు రవ్వ నరసింహ, మాజీ ఉపసర్పంచ్ సింగనబోయిన జంగయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మంటి లింగస్వామి, పల్లపు శ్రీను, బోదాస్ నరేష్, వరికుప్పల భాస్కర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

Sthanikam

నిశ్చితార్థ వేడుకలకు హాజరైన సర్పంచ్ గర్దాస్ విక్రమ్, బీఆర్ఎస్ నాయకులు

Article Image

చౌటుప్పల్, జూలై 12: చౌటుప్పల్‌లోని ఎంఎస్ గార్డెన్స్‌లో ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన 11వ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి సోదరుడు వరికుప్పల వెంకటేష్–నిర్మల దంపతుల కుమార్తె మానస వివాహ నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోదాస్ లక్ష్మీనారాయణ, చేనేత సహకార సంఘం అధ్యక్షులు రవ్వ నరసింహ, మాజీ ఉపసర్పంచ్ సింగనబోయిన జంగయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మంటి లింగస్వామి, పల్లపు శ్రీను, బోదాస్ నరేష్, వరికుప్పల భాస్కర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News