Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు జన్మదిన వేడుకలు

నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు జన్మదిన వేడుకలు

నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు జన్మదిన వేడుకలు
14-07-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి,జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్,జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణతో కేక్ కట్ చేయించి,శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కృష్ణ సంస్థ అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని సమాజ సేవలో విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు విఠల్, జర్నలిస్టు జ్ఞానేశ్వర్తో పాటు సంస్థ సభ్యులు, నాయకులు, అభిమానులు పాల్గొని కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది.

Sthanikam

నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు జన్మదిన వేడుకలు

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి,జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్,జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణతో కేక్ కట్ చేయించి,శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కృష్ణ సంస్థ అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని సమాజ సేవలో విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు విఠల్, జర్నలిస్టు జ్ఞానేశ్వర్తో పాటు సంస్థ సభ్యులు, నాయకులు, అభిమానులు పాల్గొని కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News