Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 08:27 AM

యువత స్వయం ఉపాధితో ముందుకు రావాలి: సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

యువత స్వయం ఉపాధితో ముందుకు రావాలి: సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

యువత స్వయం ఉపాధితో ముందుకు రావాలి: సర్పంచ్ గర్ధాస్ విక్రమ్
February 27, 2026 07:10 PM 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలో 99 రూపాయల బిర్యానీ సెంటర్ ప్రారంభం

ఇంద్రపాలనగరం: గ్రామంలో స్వయం ఉపాధి అవకాశాలకు ఊతమిస్తూ ‘కావ్య దీక్ష ఫాస్ట్ ఫుడ్ అండ్ 99 రూపాయల బిర్యానీ సెంటర్’ను శుక్రవారం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వశక్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గ్రామంలో స్వయం ఉపాధి అవకాశాలను వెతికి అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో 1వ వార్డు సభ్యురాలు పంది నాగలక్ష్మి రాజు, 8వ వార్డు సభ్యురాలు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, గ్రామ సీనియర్ నాయకులు రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, సింగణబోయిన జంగయ్య, ఈర్లపల్లి మల్లయ్య, రాజన్న రమేష్, నక్క వెంకటేష్, పుట్టల దానయ్య, చిన్నపాక సురేష్, మల్లం రమేష్, కోడారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువకులు, ప్రజలు హాజరై నిర్వాహకులను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News