Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:44 PM

యువత స్వయం ఉపాధితో ముందుకు రావాలి: సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

యువత స్వయం ఉపాధితో ముందుకు రావాలి: సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

యువత స్వయం ఉపాధితో ముందుకు రావాలి: సర్పంచ్ గర్ధాస్ విక్రమ్
27-02-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలో 99 రూపాయల బిర్యానీ సెంటర్ ప్రారంభం

ఇంద్రపాలనగరం: గ్రామంలో స్వయం ఉపాధి అవకాశాలకు ఊతమిస్తూ ‘కావ్య దీక్ష ఫాస్ట్ ఫుడ్ అండ్ 99 రూపాయల బిర్యానీ సెంటర్’ను శుక్రవారం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వశక్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గ్రామంలో స్వయం ఉపాధి అవకాశాలను వెతికి అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో 1వ వార్డు సభ్యురాలు పంది నాగలక్ష్మి రాజు, 8వ వార్డు సభ్యురాలు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, గ్రామ సీనియర్ నాయకులు రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, సింగణబోయిన జంగయ్య, ఈర్లపల్లి మల్లయ్య, రాజన్న రమేష్, నక్క వెంకటేష్, పుట్టల దానయ్య, చిన్నపాక సురేష్, మల్లం రమేష్, కోడారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువకులు, ప్రజలు హాజరై నిర్వాహకులను అభినందించారు.

Sthanikam

యువత స్వయం ఉపాధితో ముందుకు రావాలి: సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

Article Image

ఇంద్రపాలనగరంలో 99 రూపాయల బిర్యానీ సెంటర్ ప్రారంభం

ఇంద్రపాలనగరం: గ్రామంలో స్వయం ఉపాధి అవకాశాలకు ఊతమిస్తూ ‘కావ్య దీక్ష ఫాస్ట్ ఫుడ్ అండ్ 99 రూపాయల బిర్యానీ సెంటర్’ను శుక్రవారం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వశక్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గ్రామంలో స్వయం ఉపాధి అవకాశాలను వెతికి అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో 1వ వార్డు సభ్యురాలు పంది నాగలక్ష్మి రాజు, 8వ వార్డు సభ్యురాలు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, గ్రామ సీనియర్ నాయకులు రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, సింగణబోయిన జంగయ్య, ఈర్లపల్లి మల్లయ్య, రాజన్న రమేష్, నక్క వెంకటేష్, పుట్టల దానయ్య, చిన్నపాక సురేష్, మల్లం రమేష్, కోడారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువకులు, ప్రజలు హాజరై నిర్వాహకులను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News