Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 07:05 AM

ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం విజయవంతం చేయాలి

ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం విజయవంతం చేయాలి

ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం విజయవంతం చేయాలి
June 24, 2026 05:13 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిరమర్తి రవి పాల్గొని వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఉద్యమకారులకు 250 గజాల స్థలాలను అందివ్వాలని, ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని, ఉద్యమకారులకు గౌరవంతో పాటు గుర్తింపును ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండమీది గోవిందరావు నూకపంగు ఈదయ్య, సైమన్, పిడమర్తి బ్రహ్మం, మాతంగి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News