Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:30 AM

ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం విజయవంతం చేయాలి

ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం విజయవంతం చేయాలి

ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం విజయవంతం చేయాలి
24-06-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిరమర్తి రవి పాల్గొని వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఉద్యమకారులకు 250 గజాల స్థలాలను అందివ్వాలని, ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని, ఉద్యమకారులకు గౌరవంతో పాటు గుర్తింపును ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండమీది గోవిందరావు నూకపంగు ఈదయ్య, సైమన్, పిడమర్తి బ్రహ్మం, మాతంగి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం విజయవంతం చేయాలి

Article Image

తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిరమర్తి రవి పాల్గొని వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఉద్యమకారులకు 250 గజాల స్థలాలను అందివ్వాలని, ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని, ఉద్యమకారులకు గౌరవంతో పాటు గుర్తింపును ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండమీది గోవిందరావు నూకపంగు ఈదయ్య, సైమన్, పిడమర్తి బ్రహ్మం, మాతంగి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News