Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 09:09 PM

ఆపదలో అండగా.. యాకూబ్ షరీఫ్ కుటుంబానికి షేక్ చాంద్ సాయం

ఆపదలో అండగా.. యాకూబ్ షరీఫ్ కుటుంబానికి షేక్ చాంద్ సాయం

ఆపదలో అండగా.. యాకూబ్ షరీఫ్ కుటుంబానికి షేక్ చాంద్ సాయం
June 23, 2026 07:25 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పట్టణానికి చెందిన మహమ్మద్ యాకూబ్ షరీఫ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ ఉద్యమ నేత, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన తన వంతు సహాయంగా అరక్వింటాల్ బియ్యంతో పాటు రూ.2 వేల నగదు అందజేశారు.

ఈ సందర్భంగా షేక్ చాంద్ మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయిన యాకూబ్ షరీఫ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఎండి అమేర్, ఎండి ముషబ్, ఎండి గౌస్, ఎండి సల్మాన్, దండిగ మణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News