Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:43 AM

ఆపదలో అండగా.. యాకూబ్ షరీఫ్ కుటుంబానికి షేక్ చాంద్ సాయం

ఆపదలో అండగా.. యాకూబ్ షరీఫ్ కుటుంబానికి షేక్ చాంద్ సాయం

ఆపదలో అండగా.. యాకూబ్ షరీఫ్ కుటుంబానికి షేక్ చాంద్ సాయం
23-06-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పట్టణానికి చెందిన మహమ్మద్ యాకూబ్ షరీఫ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ ఉద్యమ నేత, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన తన వంతు సహాయంగా అరక్వింటాల్ బియ్యంతో పాటు రూ.2 వేల నగదు అందజేశారు.

ఈ సందర్భంగా షేక్ చాంద్ మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయిన యాకూబ్ షరీఫ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఎండి అమేర్, ఎండి ముషబ్, ఎండి గౌస్, ఎండి సల్మాన్, దండిగ మణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపదలో అండగా.. యాకూబ్ షరీఫ్ కుటుంబానికి షేక్ చాంద్ సాయం

Article Image

రామన్నపేట: పట్టణానికి చెందిన మహమ్మద్ యాకూబ్ షరీఫ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ ఉద్యమ నేత, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన తన వంతు సహాయంగా అరక్వింటాల్ బియ్యంతో పాటు రూ.2 వేల నగదు అందజేశారు.

ఈ సందర్భంగా షేక్ చాంద్ మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయిన యాకూబ్ షరీఫ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఎండి అమేర్, ఎండి ముషబ్, ఎండి గౌస్, ఎండి సల్మాన్, దండిగ మణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News