Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వియాస్ ఫార్మాలో కెమికల్ లీక్ కలకలం పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 11:16 AM

ప్రజాసేవే లక్ష్యం సీసీ రోడ్డుకు అడ్డుగా ఉన్న కంపచెట్ల తొలగింపు

ప్రజాసేవే లక్ష్యం సీసీ రోడ్డుకు అడ్డుగా ఉన్న కంపచెట్ల తొలగింపు

ప్రజాసేవే లక్ష్యం సీసీ రోడ్డుకు అడ్డుగా ఉన్న కంపచెట్ల తొలగింపు
June 23, 2026 09:19 AM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : మండలంలోని నీకొమ్మయిగూడెం గ్రామం 6వ వార్డులో సీసీ రహదారికి అడ్డుగా పెరిగి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన కంపచెట్లను గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి తొలగించారు. వార్డు సభ్యులు బుర్ర శ్రీజ–శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

గ్రామ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన వార్డు సభ్యులు, రహదారిపై పెరిగిన చెట్ల కొమ్మలు, కంపలను తొలగించి మార్గాన్ని పరిశుభ్రంగా మార్చారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని బుర్ర శ్రీశైలం యాదవ్ తెలిపారు.

గ్రామంలో పారిశుద్ధ్యం, రహదారుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News