Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:31 AM

గ్రామ ప్రజల అవసరాలే ప్రాధాన్యం.. సర్పంచ్ లావణ్య–మధు

గ్రామ ప్రజల అవసరాలే ప్రాధాన్యం.. సర్పంచ్ లావణ్య–మధు

గ్రామ ప్రజల అవసరాలే ప్రాధాన్యం.. సర్పంచ్ లావణ్య–మధు
22-06-2026 189 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ఆరూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ శ్రీమతి నాయకోటి లావణ్య–మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని, ఈ రోడ్డు నిర్మాణంతో కాలనీ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. గ్రామానికి నిధులు మంజూరు చేయించడంలో కృషి చేసిన మాజీ సర్పంచ్ నాయకోటి మధుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మ్యాదరి విఠల్, గ్రామపంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధి హామీ సిబ్బంది మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.



Sthanikam

గ్రామ ప్రజల అవసరాలే ప్రాధాన్యం.. సర్పంచ్ లావణ్య–మధు

Article Image

సంగారెడ్డి జిల్లా ఆరూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ శ్రీమతి నాయకోటి లావణ్య–మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని, ఈ రోడ్డు నిర్మాణంతో కాలనీ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. గ్రామానికి నిధులు మంజూరు చేయించడంలో కృషి చేసిన మాజీ సర్పంచ్ నాయకోటి మధుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మ్యాదరి విఠల్, గ్రామపంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధి హామీ సిబ్బంది మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News