Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు! పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 09:15 PM

సొంత నిధులతో నోట్ బుక్స్ అందజేసిన సర్పంచ్.

సొంత నిధులతో నోట్ బుక్స్ అందజేసిన సర్పంచ్.

సొంత నిధులతో నోట్ బుక్స్ అందజేసిన సర్పంచ్.
June 22, 2026 07:45 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం తాళ్ల వెల్లంల ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ జోగు సురేష్ తన సొంత నిధులతో విద్యార్థులకు కాపీ రైటింగ్ నోట్‌బుక్స్, పుస్తకాలను సోమవారం అందజేశారు. విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో రూ.16 వేల రూపాయల విలువైన నోట్‌బుక్స్‌ను కొనుగోలు చేసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జోగు సురేష్ మాట్లాడుతూ, గ్రామంలోని విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సర్పంచ్ చేసిన సహాయాన్ని అభినందించారు. విద్యార్థులు కూడా నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పామునుగుల్ల సునీత-బుచ్చిరాములు, వార్డు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News