Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు! పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 09:15 PM

విద్యార్థినులకు సైబర్ భద్రత, డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం

విద్యార్థినులకు సైబర్ భద్రత, డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం

విద్యార్థినులకు సైబర్ భద్రత, డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం
June 22, 2026 07:46 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ‌ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, షీ టీమ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షీ టీమ్ ఎస్ఐ మల్లేశ్ విద్యార్థినులకు సైబర్ మోసాలు, బాల్య వివాహాల నివారణ, మహిళల భద్రతపై సూచనలు చేశారు. సైబర్ మోసాలపై 1930, వేధింపులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం పోలీసు కళాబృందం పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News