Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:14 AM

ధర్మాజీగూడెం పాల సంఘం చైర్మన్‌గా రాచకొండ కృష్ణయ్య

ధర్మాజీగూడెం పాల సంఘం చైర్మన్‌గా రాచకొండ కృష్ణయ్య

ధర్మాజీగూడెం పాల సంఘం చైర్మన్‌గా రాచకొండ కృష్ణయ్య
22-06-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక

పాల కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తా: కృష్ణయ్య

చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మాజీగూడెం గ్రామ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం నూతన పాలకవర్గ ఎన్నికలు నిర్వహించారు. సంఘం చైర్మన్‌గా రాచకొండ కృష్ణయ్య రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా కొంతం ఎల్లారెడ్డి, జక్కలి మల్లయ్య, ఊదరి యాదయ్యలు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చెరుకు మహేందర్ గౌడ్ ప్రకటించారు.​ఈ సందర్భంగా నూతన చైర్మన్ రాచకొండ కృష్ణయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాల సంఘం అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి తన వంతు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సామిడి అంజిరెడ్డి, సామిడి లింగారెడ్డి, జంగం రమేష్, జంగం అంజయ్య, ఊదరి ఎల్లయ్య, బద్రి బుచ్చయ్య, జక్కలి యాదయ్య, రాచకొండ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధర్మాజీగూడెం పాల సంఘం చైర్మన్‌గా రాచకొండ కృష్ణయ్య

Article Image

రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక

పాల కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తా: కృష్ణయ్య

చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మాజీగూడెం గ్రామ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం నూతన పాలకవర్గ ఎన్నికలు నిర్వహించారు. సంఘం చైర్మన్‌గా రాచకొండ కృష్ణయ్య రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా కొంతం ఎల్లారెడ్డి, జక్కలి మల్లయ్య, ఊదరి యాదయ్యలు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చెరుకు మహేందర్ గౌడ్ ప్రకటించారు.​ఈ సందర్భంగా నూతన చైర్మన్ రాచకొండ కృష్ణయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాల సంఘం అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి తన వంతు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సామిడి అంజిరెడ్డి, సామిడి లింగారెడ్డి, జంగం రమేష్, జంగం అంజయ్య, ఊదరి ఎల్లయ్య, బద్రి బుచ్చయ్య, జక్కలి యాదయ్య, రాచకొండ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News