Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:48 AM

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం. కార్యక్రమానికి హాజరైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం. కార్యక్రమానికి హాజరైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం.  కార్యక్రమానికి హాజరైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
22-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk


మిర్యాలగూడ, న్యూస్‌లైన్: మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ కీలక పాత్ర పోషిస్తోందని, సమాజ అభివృద్ధికి సంస్థలు మరింత కృషి చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు.


కార్యక్రమంలో , , స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.ఫోటో క్యాప్షన్:

మిర్యాలగూడలో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు.

Sthanikam

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం. కార్యక్రమానికి హాజరైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Article Image


మిర్యాలగూడ, న్యూస్‌లైన్: మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ కీలక పాత్ర పోషిస్తోందని, సమాజ అభివృద్ధికి సంస్థలు మరింత కృషి చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు.


కార్యక్రమంలో , , స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.ఫోటో క్యాప్షన్:

మిర్యాలగూడలో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News