Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వియాస్ ఫార్మాలో కెమికల్ లీక్ కలకలం పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 11:14 AM

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
June 23, 2026 09:24 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వము అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకముల పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ యమన లింగరాజు ఉపసర్పంచ్ మద్దనాల మల్లికార్జున్ మాజీ సర్పంచి వీరబోయిన వెంకన్న మరియు వార్డు నెంబర్లు ఇతర ప్రజాప్రతినిధులు పాఠశాల హెచ్ఎంఎం సతీష్ కుమార్ ఉపాధ్యాయులు వి భరత్ బాబు లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వి భరత్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియంలో బోధన గావించబడుతుందని, దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిల్లల విద్యార్థుల సంఖ్యను నమోదును పెంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం గావించవచ్చునని, తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News