Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:30 AM

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
23-06-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వము అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకముల పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ యమన లింగరాజు ఉపసర్పంచ్ మద్దనాల మల్లికార్జున్ మాజీ సర్పంచి వీరబోయిన వెంకన్న మరియు వార్డు నెంబర్లు ఇతర ప్రజాప్రతినిధులు పాఠశాల హెచ్ఎంఎం సతీష్ కుమార్ ఉపాధ్యాయులు వి భరత్ బాబు లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వి భరత్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియంలో బోధన గావించబడుతుందని, దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిల్లల విద్యార్థుల సంఖ్యను నమోదును పెంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం గావించవచ్చునని, తెలిపారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

Article Image

మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వము అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకముల పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ యమన లింగరాజు ఉపసర్పంచ్ మద్దనాల మల్లికార్జున్ మాజీ సర్పంచి వీరబోయిన వెంకన్న మరియు వార్డు నెంబర్లు ఇతర ప్రజాప్రతినిధులు పాఠశాల హెచ్ఎంఎం సతీష్ కుమార్ ఉపాధ్యాయులు వి భరత్ బాబు లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వి భరత్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియంలో బోధన గావించబడుతుందని, దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిల్లల విద్యార్థుల సంఖ్యను నమోదును పెంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం గావించవచ్చునని, తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News