Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:44 AM

బెయిల్ కోసం బేరం.. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ. రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్ఐ

బెయిల్ కోసం బేరం.. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ. రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్ఐ

బెయిల్ కోసం బేరం.. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ. రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్ఐ
23-06-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ వీ. నర్సింహులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేసి, భవిష్యత్తులో ఎలాంటి వేధింపులు ఉండవని చెప్పేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఈ మేరకు తొలి విడతగా రూ.50 వేల నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

అవినీతికి చెక్ చెప్పిన ఏసీబీ ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి లంచాలు డిమాండ్ చేసినా ప్రజలు వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు

Sthanikam

బెయిల్ కోసం బేరం.. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ. రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్ఐ

Article Image

హైదరాబాద్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ వీ. నర్సింహులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేసి, భవిష్యత్తులో ఎలాంటి వేధింపులు ఉండవని చెప్పేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఈ మేరకు తొలి విడతగా రూ.50 వేల నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

అవినీతికి చెక్ చెప్పిన ఏసీబీ ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి లంచాలు డిమాండ్ చేసినా ప్రజలు వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News