Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గట్టుప్పల్ ​మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీశైలం గౌడ్ నియామకం పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 04:55 PM

విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన. -మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసుల సూచన

విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన. -మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసుల సూచన

విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన.   -మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసుల సూచన
June 23, 2026 02:41 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి

యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్,గంజాయి వంటి మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. భువనగిరి పట్టణంలోని టైమ్స్ జూనియర్ కళాశాలలో భువనగిరి పట్టణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో టౌన్ సిఐ రమేష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయని తెలిపారు.విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ లక్ష్మీనర్సయ్య,పోలీసు సిబ్బంది,కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News