Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:46 AM

హక్కుల సాధనకు ఒక్కతాటిపైకి రావాలని పిలుపు. జూలై 2న ఎల్‌బీ నగర్‌లో ఆత్మీయ సమ్మేళనం

హక్కుల సాధనకు ఒక్కతాటిపైకి రావాలని పిలుపు. జూలై 2న ఎల్‌బీ నగర్‌లో ఆత్మీయ సమ్మేళనం

హక్కుల సాధనకు ఒక్కతాటిపైకి రావాలని పిలుపు.  జూలై 2న ఎల్‌బీ నగర్‌లో ఆత్మీయ సమ్మేళనం
23-06-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

మాదిగల ఐక్యత, హక్కుల సాధన, రాజకీయ సాధికారత లక్ష్యంగా జూలై 2న హైదరాబాద్‌లోని మన్సూరాబాద్ కామినేని చౌరస్తా వద్ద నిర్వహించనున్న ఎల్‌బీ నగర్ మాదిగ మహాశక్తి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.

మాదిగల సమస్యల పరిష్కారం, రాజకీయ ప్రాధాన్యం, సామాజిక న్యాయం, యువతకు అవకాశాలు వంటి అంశాలపై సమ్మేళనంలో చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మాదిగలు, యువకులు, మహిళలు, మేధావులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మాదిగల ఐక్యతే సమాజ అభ్యున్నతికి బలమైన పునాది అని పేర్కొంటూ, హక్కుల సాధన కోసం అందరూ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రుద్రవరం యాదగిరి, ఈదుగుల పరుశురాం మాదిగ, పి. వినోద్, పి. శేఖర్, తలయాల కృష్ణ, మెడి ఎల్లయ్య, జల్ల వెంకటేశం, మీసాల కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హక్కుల సాధనకు ఒక్కతాటిపైకి రావాలని పిలుపు. జూలై 2న ఎల్‌బీ నగర్‌లో ఆత్మీయ సమ్మేళనం

Article Image

హైదరాబాద్,

మాదిగల ఐక్యత, హక్కుల సాధన, రాజకీయ సాధికారత లక్ష్యంగా జూలై 2న హైదరాబాద్‌లోని మన్సూరాబాద్ కామినేని చౌరస్తా వద్ద నిర్వహించనున్న ఎల్‌బీ నగర్ మాదిగ మహాశక్తి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.

మాదిగల సమస్యల పరిష్కారం, రాజకీయ ప్రాధాన్యం, సామాజిక న్యాయం, యువతకు అవకాశాలు వంటి అంశాలపై సమ్మేళనంలో చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మాదిగలు, యువకులు, మహిళలు, మేధావులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మాదిగల ఐక్యతే సమాజ అభ్యున్నతికి బలమైన పునాది అని పేర్కొంటూ, హక్కుల సాధన కోసం అందరూ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రుద్రవరం యాదగిరి, ఈదుగుల పరుశురాం మాదిగ, పి. వినోద్, పి. శేఖర్, తలయాల కృష్ణ, మెడి ఎల్లయ్య, జల్ల వెంకటేశం, మీసాల కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News