యూరియా బస్తాలు దొరకడం లేదంటూ సెల్ టవర్ ఎక్కిన ఆకుల శ్రీను.
యూరియా కొరతను నిరసిస్తూ కోదాడ పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి, కోదాడ పట్టణంలో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. యూరియా యూప్ వల్ల బస్తాలు దొరకడం లేదని, తనకు యూరియా ఇప్పిస్తే నే సెల్ టవర్ దిగుతానని భీష్మించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యూరియా ఇప్పిస్తామని చెప్పగా శ్రీను కిందికి దిగి వచ్చాడు. ఈ ఘటనతో పట్టణంలో కొద్దిసేపు ఉత్కంఠత నెలకొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి