Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్షియన్ పిల్లి ‘లియో’ అదృశ్యం.. ఆచూకీ తెలిపితే రూ.10 వేల బహుమతి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 11:40 AM

వేములవాడలో కాంగ్రెస్‌కు విజయ సంకేతాలు… ఆది శ్రీనివాస్‌పై దైద రవీందర్ ప్రశంసలు

వేములవాడలో కాంగ్రెస్‌కు విజయ సంకేతాలు… ఆది శ్రీనివాస్‌పై దైద రవీందర్ ప్రశంసలు

వేములవాడలో కాంగ్రెస్‌కు విజయ సంకేతాలు… ఆది శ్రీనివాస్‌పై దైద రవీందర్ ప్రశంసలు
12-02-2026 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కరీంనగర్ జిల్లా, వేములవాడ:

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. టీపీసీసీ ఆదేశాల మేరకు వేములవాడ మునిసిపాలిటీకి కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వాన్ని ప్రశంసించారు.మునిసిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలపై స్పందించే తీరు, పార్టీ నాయకులు–కార్యకర్తల సూచనలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆది శ్రీనివాస్ నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలను ఆత్మీయంగా కలుపుకుపోయే విధానం ప్రత్యేకంగా ఆకట్టుకుందని వ్యాఖ్యానించారు.వేములవాడ మునిసిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన దైద రవీందర్, స్థానిక నాయకత్వం మరియు శ్రేణుల ఐక్యత విజయానికి దారి తీస్తుందని అన్నారు. ప్రచార సమయంలో తనను, తన బృందాన్ని కుటుంబ సభ్యుల్లా ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

వేములవాడలో కాంగ్రెస్‌కు విజయ సంకేతాలు… ఆది శ్రీనివాస్‌పై దైద రవీందర్ ప్రశంసలు

Article Image

కరీంనగర్ జిల్లా, వేములవాడ:

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. టీపీసీసీ ఆదేశాల మేరకు వేములవాడ మునిసిపాలిటీకి కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వాన్ని ప్రశంసించారు.మునిసిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలపై స్పందించే తీరు, పార్టీ నాయకులు–కార్యకర్తల సూచనలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆది శ్రీనివాస్ నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలను ఆత్మీయంగా కలుపుకుపోయే విధానం ప్రత్యేకంగా ఆకట్టుకుందని వ్యాఖ్యానించారు.వేములవాడ మునిసిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన దైద రవీందర్, స్థానిక నాయకత్వం మరియు శ్రేణుల ఐక్యత విజయానికి దారి తీస్తుందని అన్నారు. ప్రచార సమయంలో తనను, తన బృందాన్ని కుటుంబ సభ్యుల్లా ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News