Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్.. టూ టౌన్ పోలీసులకు చిక్కిన ముగ్గురు పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 08:01 PM

వ్యసన రహిత సమాజమే లక్ష్యం: '10 కోట్ల ప్రతిజ్ఞల' మహా ఉద్యమం

వ్యసన రహిత సమాజమే లక్ష్యం: '10 కోట్ల ప్రతిజ్ఞల' మహా ఉద్యమం

వ్యసన రహిత సమాజమే లక్ష్యం: '10 కోట్ల ప్రతిజ్ఞల' మహా ఉద్యమం
13-08-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సెల్‌ఫోన్లు, బెట్టింగ్ గేమ్స్ వంటి వివిధ వ్యసనాల నుంచి యువతను కాపాడేందుకు బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ‘10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం’ చేపట్టారు. ఇందులో భాగంగా లక్కారంలోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ కళాశాలలో బ్రహ్మకుమారి రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి, వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.​ ప్రిన్సిపల్ స్వరూపరాణి మాట్లాడుతూ. నేటి విద్యార్థులే రేపటి దేశానికి పునాదులు. దురలవాట్లకు దూరంగా ఉంటూ నిత్యం ధ్యానం (మెడిటేషన్) చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ​ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి స్వర్ణలత అక్కయ్య, సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యసన రహిత సమాజమే లక్ష్యం: '10 కోట్ల ప్రతిజ్ఞల' మహా ఉద్యమం

Article Image

సెల్‌ఫోన్లు, బెట్టింగ్ గేమ్స్ వంటి వివిధ వ్యసనాల నుంచి యువతను కాపాడేందుకు బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ‘10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం’ చేపట్టారు. ఇందులో భాగంగా లక్కారంలోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ కళాశాలలో బ్రహ్మకుమారి రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి, వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.​ ప్రిన్సిపల్ స్వరూపరాణి మాట్లాడుతూ. నేటి విద్యార్థులే రేపటి దేశానికి పునాదులు. దురలవాట్లకు దూరంగా ఉంటూ నిత్యం ధ్యానం (మెడిటేషన్) చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ​ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి స్వర్ణలత అక్కయ్య, సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News