Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థులకు షూల పంపిణీ.. దాతృత్వం చాటుకున్న బోరం ప్రకాశ్‌రెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 06:02 PM

దళిత డిక్లరేషన్ అమలు చేయాలనీ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన

దళిత డిక్లరేషన్ అమలు చేయాలనీ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన

దళిత డిక్లరేషన్ అమలు చేయాలనీ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన
13-08-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar



కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారం రావడం కోసం చేవెళ్ల లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు కార్గే తో దళిత డిక్లరేషన్ విడుదల చేసి అధికారం వచ్చి మూడేండ్ల అయిన అందులో చెప్పిన అంబేద్కర్ అభయహస్తం పేరుతో చెప్పిన పన్నెండు లక్షల ఆర్ధికసాయం కాని విదేశాల్లో చదువుకున్న దళిత విద్యార్థులకు 20లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్పు లాంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడ అమలు చేయలేదనీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.

Sc కార్పొరేషన్ ద్వారా కొట్లాది రూపాయలు నిధులు విడుదల చేసి ప్రతి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆడుకుంటామని చెప్పి మూడేండ్ల అయిన ఒక్కరూపాయి కూడ కార్పొరేషన్ ద్వారా దళిత కుటుంబాలకు అందించలేదని అన్నారు. రాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా ప్రజాపాలన పేరుతోదగా పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభత్వ్తానికి పార్టీకి భవిష్యత్ లో తగిన గుణ పాఠం చెప్పాలని. Kcr నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు గుండగాని రాములుగౌడ్ మండల నాయకులు గోపగాని రమేష్ పూర్ణ నాయక్. వీరోజీ నాయక్. సుధాకర్ నాయక్. దళిత నాయకులు సర్పంచ్ తప్పేట్ల ఎల్లయ్య. మాతంగి కరుణాకర్ ఆకారపు భాస్కర్ కదారిదాసు పోలెపాక సోమయ్య బల్లెం ప్రవీణ్. చింతకుంట్ల భాస్కర్గోపగాని శ్రీనివాస్ మల్లేపకారాములు గడ్డం సోమేశ్. మల్లేపక కరుణాకర్. దుబ్బాక విజయ్. బొల్లెద్దు శ్రవణ్. పుల్లూరి పరుశురాం. బొంకూరి శ్యామ్ పోలేపాక రాజేష్ బొంకూరి సాయి.పోలేపాక పరమేష్ కొండగడుపుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

దళిత డిక్లరేషన్ అమలు చేయాలనీ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన

Article Image



కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారం రావడం కోసం చేవెళ్ల లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు కార్గే తో దళిత డిక్లరేషన్ విడుదల చేసి అధికారం వచ్చి మూడేండ్ల అయిన అందులో చెప్పిన అంబేద్కర్ అభయహస్తం పేరుతో చెప్పిన పన్నెండు లక్షల ఆర్ధికసాయం కాని విదేశాల్లో చదువుకున్న దళిత విద్యార్థులకు 20లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్పు లాంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడ అమలు చేయలేదనీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.

Sc కార్పొరేషన్ ద్వారా కొట్లాది రూపాయలు నిధులు విడుదల చేసి ప్రతి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆడుకుంటామని చెప్పి మూడేండ్ల అయిన ఒక్కరూపాయి కూడ కార్పొరేషన్ ద్వారా దళిత కుటుంబాలకు అందించలేదని అన్నారు. రాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా ప్రజాపాలన పేరుతోదగా పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభత్వ్తానికి పార్టీకి భవిష్యత్ లో తగిన గుణ పాఠం చెప్పాలని. Kcr నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు గుండగాని రాములుగౌడ్ మండల నాయకులు గోపగాని రమేష్ పూర్ణ నాయక్. వీరోజీ నాయక్. సుధాకర్ నాయక్. దళిత నాయకులు సర్పంచ్ తప్పేట్ల ఎల్లయ్య. మాతంగి కరుణాకర్ ఆకారపు భాస్కర్ కదారిదాసు పోలెపాక సోమయ్య బల్లెం ప్రవీణ్. చింతకుంట్ల భాస్కర్గోపగాని శ్రీనివాస్ మల్లేపకారాములు గడ్డం సోమేశ్. మల్లేపక కరుణాకర్. దుబ్బాక విజయ్. బొల్లెద్దు శ్రవణ్. పుల్లూరి పరుశురాం. బొంకూరి శ్యామ్ పోలేపాక రాజేష్ బొంకూరి సాయి.పోలేపాక పరమేష్ కొండగడుపుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News