Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థులకు షూల పంపిణీ.. దాతృత్వం చాటుకున్న బోరం ప్రకాశ్‌రెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 06:08 PM

వర్షా బావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి..

వర్షా బావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి..

వర్షా బావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి..
13-08-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి;

వర్షా బావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని తాసిల్దార్ వినోద్ కుమార్, మున్సిపాలిటీ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, అన్నారు. బుధవారంమండల మున్సిపాలిటీ పరిధిలోని నందపురం గ్రామంలో నిర్వహించిన రైతులతో మాట పంట మార్పిడికి బాట అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులంతా వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలైన కంది,పెసర, మినుములు,వేరుశనగ,జొన్న, ఉద్యానసాగు చేయాలని రైతులను కోరారు. వర్షాలు లేని కారణంగా ఇలాంటి తక్కువ నీరు అవసరమున్న పంటలను పండించినట్లయితే రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉండదని,నీరు లేని ఈ సమయంలో వరి పంట వేసి రైతులు నష్టపోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో జి పి ఓ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ కన్నబోయిన మల్లయ్య, మండల రైతు కోఆర్డినేటర్ సంకేపల్లి నరోత్తం రెడ్డి, కందుకూరి బాబు ,నాని కొమ్మిడి కిషోర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

వర్షా బావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి..

Article Image

తిరుమలగిరి;

వర్షా బావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని తాసిల్దార్ వినోద్ కుమార్, మున్సిపాలిటీ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, అన్నారు. బుధవారంమండల మున్సిపాలిటీ పరిధిలోని నందపురం గ్రామంలో నిర్వహించిన రైతులతో మాట పంట మార్పిడికి బాట అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులంతా వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలైన కంది,పెసర, మినుములు,వేరుశనగ,జొన్న, ఉద్యానసాగు చేయాలని రైతులను కోరారు. వర్షాలు లేని కారణంగా ఇలాంటి తక్కువ నీరు అవసరమున్న పంటలను పండించినట్లయితే రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉండదని,నీరు లేని ఈ సమయంలో వరి పంట వేసి రైతులు నష్టపోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో జి పి ఓ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ కన్నబోయిన మల్లయ్య, మండల రైతు కోఆర్డినేటర్ సంకేపల్లి నరోత్తం రెడ్డి, కందుకూరి బాబు ,నాని కొమ్మిడి కిషోర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News