Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ముందస్తు వ్యాక్సినేషన్‌తోనే క్యాన్సర్‌కు చెక్‌ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 12:17 AM

గ్రామస్థాయిలోనే చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ

గ్రామస్థాయిలోనే చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ

గ్రామస్థాయిలోనే చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ
12-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. బుధవారం చనిగేపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మండల పరిధిలో ఆగస్టు 12 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి షాగుప్తా ఇర్ఫాత్ తెలిపారు. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలిసిస్, ఫైలేరియా బాధితులు అర్హత ఉంటే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులను సంబంధిత మండల పరిషత్ లేదా గ్రామపంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. గ్రామస్థాయిలోనే దరఖాస్తుల స్వీకరణ చేపట్టడంతో లబ్ధిదారులకు సౌకర్యం కలిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధాకర్, గౌస్, నాయుమ్ పటేల్, సోమప్ప, మమ్మద్ పటేల్, నర్సింహారెడ్డి, బాసప్ప, పీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామస్థాయిలోనే చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ

Article Image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. బుధవారం చనిగేపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మండల పరిధిలో ఆగస్టు 12 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి షాగుప్తా ఇర్ఫాత్ తెలిపారు. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలిసిస్, ఫైలేరియా బాధితులు అర్హత ఉంటే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులను సంబంధిత మండల పరిషత్ లేదా గ్రామపంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. గ్రామస్థాయిలోనే దరఖాస్తుల స్వీకరణ చేపట్టడంతో లబ్ధిదారులకు సౌకర్యం కలిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధాకర్, గౌస్, నాయుమ్ పటేల్, సోమప్ప, మమ్మద్ పటేల్, నర్సింహారెడ్డి, బాసప్ప, పీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News