Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెల్మెట్‌ ధరించండి.. సురక్షితంగా ఇంటికి చేరండి. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ఎస్‌ఐ గోపాతి సతీష్‌. పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 09:11 PM

నారాయణ చౌటుప్పల్ బ్రాంచ్‌కు ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ అవార్డు

నారాయణ చౌటుప్పల్ బ్రాంచ్‌కు ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ అవార్డు

నారాయణ చౌటుప్పల్ బ్రాంచ్‌కు ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ అవార్డు
12-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఘనంగా ‘ఆస్పైర్ సమ్మిట్ 3.0’ ప్రదానోత్సవం

శిల్పకళా వేదికలో అవార్డు అందజేసిన డైరెక్టర్ రమాదేవి

​విద్యాబోధనలో విశిష్ట సేవలు అందిస్తున్న చౌటుప్పల్ నారాయణ హైస్కూల్ బ్రాంచ్ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ అవార్డును కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నారాయణ పాఠశాలల విభాగంలో ప్రతిఏటా నిర్వహించే ‘ఆస్పైర్ సమ్మిట్ 3.0’ పురస్కారాల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ వేడుకను కన్నుల పండువగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై చౌటుప్పల్ బ్రాంచ్ బృందానికి ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ పురస్కారాన్ని అందజేసి అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సర్వాంగీణ వికాసానికి కృషి చేస్తున్నందుకు గాను ఈ గౌరవం దక్కిందని నిర్వాహకులు తెలిపారు. ​ఈ వేడుకలో నారాయణ సంస్థల జీఎం గోపాల్ రెడ్డి, డీజీఎం వెంకటరమణారెడ్డి, ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, హైస్కూల్ ఆర్‌ఎండీ అనిల్, ప్రిన్సిపాల్ నవనీత, కోఆర్డినేటర్ రవిశంకర్, హెచ్ఆర్ సతీష్, డీన్ వెంకన్న, ఏవో వెంకటేశం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ చౌటుప్పల్ బ్రాంచ్‌కు ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ అవార్డు

Article Image

ఘనంగా ‘ఆస్పైర్ సమ్మిట్ 3.0’ ప్రదానోత్సవం

శిల్పకళా వేదికలో అవార్డు అందజేసిన డైరెక్టర్ రమాదేవి

​విద్యాబోధనలో విశిష్ట సేవలు అందిస్తున్న చౌటుప్పల్ నారాయణ హైస్కూల్ బ్రాంచ్ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ అవార్డును కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నారాయణ పాఠశాలల విభాగంలో ప్రతిఏటా నిర్వహించే ‘ఆస్పైర్ సమ్మిట్ 3.0’ పురస్కారాల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ వేడుకను కన్నుల పండువగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై చౌటుప్పల్ బ్రాంచ్ బృందానికి ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ పురస్కారాన్ని అందజేసి అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సర్వాంగీణ వికాసానికి కృషి చేస్తున్నందుకు గాను ఈ గౌరవం దక్కిందని నిర్వాహకులు తెలిపారు. ​ఈ వేడుకలో నారాయణ సంస్థల జీఎం గోపాల్ రెడ్డి, డీజీఎం వెంకటరమణారెడ్డి, ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, హైస్కూల్ ఆర్‌ఎండీ అనిల్, ప్రిన్సిపాల్ నవనీత, కోఆర్డినేటర్ రవిశంకర్, హెచ్ఆర్ సతీష్, డీన్ వెంకన్న, ఏవో వెంకటేశం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News