Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెల్మెట్‌ ధరించండి.. సురక్షితంగా ఇంటికి చేరండి. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ఎస్‌ఐ గోపాతి సతీష్‌. పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 09:13 PM

విద్యార్థి సమస్యల పరిష్కారంలో ముందుండాలి

విద్యార్థి సమస్యల పరిష్కారంలో ముందుండాలి

విద్యార్థి సమస్యల పరిష్కారంలో ముందుండాలి
12-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నజీమ్‌ పటేల్‌కు కేటీఆర్‌, హరీశ్‌రావు, క్రాంతికిరణ్‌ ఆశీస్సులు

భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నజీమ్‌ పటేల్‌ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, అందోల్‌ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌లను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నజీమ్‌ పటేల్‌కు శాలువా కప్పి, కేక్‌ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారంలో నజీమ్‌ పటేల్‌ ఎప్పుడూ ముందుండాలని వారు ఆకాంక్షించారు. భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా నజీమ్‌ పటేల్‌ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో, కేటీఆర్‌, హరీశ్‌రావు మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి, విద్యార్థుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.

కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు సాయి, పార్టీ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త అల్లం పవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థి సమస్యల పరిష్కారంలో ముందుండాలి

Article Image

నజీమ్‌ పటేల్‌కు కేటీఆర్‌, హరీశ్‌రావు, క్రాంతికిరణ్‌ ఆశీస్సులు

భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నజీమ్‌ పటేల్‌ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, అందోల్‌ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌లను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నజీమ్‌ పటేల్‌కు శాలువా కప్పి, కేక్‌ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారంలో నజీమ్‌ పటేల్‌ ఎప్పుడూ ముందుండాలని వారు ఆకాంక్షించారు. భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా నజీమ్‌ పటేల్‌ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో, కేటీఆర్‌, హరీశ్‌రావు మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి, విద్యార్థుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.

కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు సాయి, పార్టీ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త అల్లం పవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News