Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెల్మెట్‌ ధరించండి.. సురక్షితంగా ఇంటికి చేరండి. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ఎస్‌ఐ గోపాతి సతీష్‌. పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 09:19 PM

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ట్రాఫిక్‌ సీఐ నందగిరి వెంకటేశం

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ట్రాఫిక్‌ సీఐ నందగిరి వెంకటేశం

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ట్రాఫిక్‌ సీఐ నందగిరి వెంకటేశం
12-08-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆటో డ్రైవర్లు, కంపెనీ కార్మికులకు చౌటుప్పల్‌ ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని చౌటుప్పల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నందగిరి వెంకటేశం సూచించారు. జిల్లా ఎస్పీ, ట్రాఫిక్‌ డీఎస్పీల సూచనల మేరకు బుధవారం మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెంలో ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ సందర్భంగా స్థానిక ఆటో డ్రైవర్లు, వివిధ కంపెనీల కార్మికులకు డ్రైవింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి వివరించారు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం తగదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ పీఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ట్రాఫిక్‌ సీఐ నందగిరి వెంకటేశం

Article Image

ఆటో డ్రైవర్లు, కంపెనీ కార్మికులకు చౌటుప్పల్‌ ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని చౌటుప్పల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నందగిరి వెంకటేశం సూచించారు. జిల్లా ఎస్పీ, ట్రాఫిక్‌ డీఎస్పీల సూచనల మేరకు బుధవారం మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెంలో ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ సందర్భంగా స్థానిక ఆటో డ్రైవర్లు, వివిధ కంపెనీల కార్మికులకు డ్రైవింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి వివరించారు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం తగదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ పీఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News