Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ముందస్తు వ్యాక్సినేషన్‌తోనే క్యాన్సర్‌కు చెక్‌ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 12:16 AM

ముందస్తు వ్యాక్సినేషన్‌తోనే క్యాన్సర్‌కు చెక్‌

ముందస్తు వ్యాక్సినేషన్‌తోనే క్యాన్సర్‌కు చెక్‌

ముందస్తు వ్యాక్సినేషన్‌తోనే క్యాన్సర్‌కు చెక్‌
12-08-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

● వైద్యుల ఉచిత సలహాతో టీకాలు వేయించుకోవాలి

​● చౌటుప్పల్‌ వాసి డీ. శాన్వి పిలుపు

సకాలంలో వైద్యుల సలహాలు పాటిస్తూ తగిన టీకాలు వేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్‌ ముప్పును ముందస్తుగానే నివారించవచ్చని చౌటుప్పల్‌కు చెందిన డీ. శాన్వి స్పష్టం చేశారు. బుధవారం ఆమె స్థానికంగా మీడియాతో మాట్లాడారు. క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండేందుకు వైద్య నిపుణురాలు డాక్టర్‌ ప్రశాంతి సలహా మేరకు తాను ‘గార్డాసిల్‌-9’ (GARDASIL 9) వ్యాక్సిన్‌ తీసుకున్నానని, తన తమ్ముడు సన్వీర్‌కు ‘గార్డాసిల్‌-4’ (GARDASIL 4) వేయించినట్లు తెలిపారు.

​క్యాన్సర్‌ నివారణ వ్యాక్సిన్లపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా శాన్వి కోరారు. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్‌ తీసుకోని వారు తమ వయస్సు, ఆరోగ్య స్థితిని బట్టి అర్హత ఉందో లేదో వైద్యులను కలిసి నిర్ధారించుకోవాలని సూచించారు. అర్హత ఉన్నవారు వెంటనే టీకాలు వేయించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని వైద్యురాలు ప్రశాంతి తనకు సూచించినట్లు వెల్లడించారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం అందరూ వ్యాక్సినేషన్‌పై ముందడుగు వేయాలని డీ. శాన్వి, డీ. సన్వీర్‌, డాక్టర్‌ ప్రశాంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ముందస్తు వ్యాక్సినేషన్‌తోనే క్యాన్సర్‌కు చెక్‌

Article Image

● వైద్యుల ఉచిత సలహాతో టీకాలు వేయించుకోవాలి

​● చౌటుప్పల్‌ వాసి డీ. శాన్వి పిలుపు

సకాలంలో వైద్యుల సలహాలు పాటిస్తూ తగిన టీకాలు వేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్‌ ముప్పును ముందస్తుగానే నివారించవచ్చని చౌటుప్పల్‌కు చెందిన డీ. శాన్వి స్పష్టం చేశారు. బుధవారం ఆమె స్థానికంగా మీడియాతో మాట్లాడారు. క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండేందుకు వైద్య నిపుణురాలు డాక్టర్‌ ప్రశాంతి సలహా మేరకు తాను ‘గార్డాసిల్‌-9’ (GARDASIL 9) వ్యాక్సిన్‌ తీసుకున్నానని, తన తమ్ముడు సన్వీర్‌కు ‘గార్డాసిల్‌-4’ (GARDASIL 4) వేయించినట్లు తెలిపారు.

​క్యాన్సర్‌ నివారణ వ్యాక్సిన్లపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా శాన్వి కోరారు. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్‌ తీసుకోని వారు తమ వయస్సు, ఆరోగ్య స్థితిని బట్టి అర్హత ఉందో లేదో వైద్యులను కలిసి నిర్ధారించుకోవాలని సూచించారు. అర్హత ఉన్నవారు వెంటనే టీకాలు వేయించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని వైద్యురాలు ప్రశాంతి తనకు సూచించినట్లు వెల్లడించారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం అందరూ వ్యాక్సినేషన్‌పై ముందడుగు వేయాలని డీ. శాన్వి, డీ. సన్వీర్‌, డాక్టర్‌ ప్రశాంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News