Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్.. టూ టౌన్ పోలీసులకు చిక్కిన ముగ్గురు పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 08:01 PM

ఈ నెల 18న ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల సదస్సు

ఈ నెల 18న ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల సదస్సు

ఈ నెల 18న ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల సదస్సు
13-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఈ నెల 18వ తేదీన చౌటుప్పల్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనంలో చౌటుప్పల్, నారాయణపురం మండలాల ఎమ్మార్పీఎస్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ రెండు మండలాల ఇన్‌ఛార్జి బోయ లింగస్వామి మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశంలో చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు సంబంధించిన ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ అధ్యక్షులను నియమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్, ఎమ్ఎస్పీ ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి బిర్రు మహేందర్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. ​ఈ సదస్సుకు రెండు మండలాల పరిధిలోని ఎమ్మార్పీఎస్, అలాగే దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని లింగస్వామి పిలుపునిచ్చారు.

Sthanikam

ఈ నెల 18న ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల సదస్సు

Article Image

ఈ నెల 18వ తేదీన చౌటుప్పల్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనంలో చౌటుప్పల్, నారాయణపురం మండలాల ఎమ్మార్పీఎస్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ రెండు మండలాల ఇన్‌ఛార్జి బోయ లింగస్వామి మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశంలో చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు సంబంధించిన ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ అధ్యక్షులను నియమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్, ఎమ్ఎస్పీ ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి బిర్రు మహేందర్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. ​ఈ సదస్సుకు రెండు మండలాల పరిధిలోని ఎమ్మార్పీఎస్, అలాగే దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని లింగస్వామి పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News