Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్.. టూ టౌన్ పోలీసులకు చిక్కిన ముగ్గురు పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 08:03 PM

తిరుమలగిరి పి.ఎస్.సి.ఎస్ చైర్మన్ పదవి ఇవ్వాలి; బైరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుమలగిరి పి.ఎస్.సి.ఎస్ చైర్మన్ పదవి ఇవ్వాలి; బైరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుమలగిరి పి.ఎస్.సి.ఎస్ చైర్మన్ పదవి ఇవ్వాలి;  బైరెడ్డి భాస్కర్ రెడ్డి
13-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో గురువారంపి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ బైరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... తిరుమలగిరిపి.ఎ.సి.ఎస్ చైర్మన్ పదవి రెడ్డిలకు ఇవ్వాలని అన్నారు. మేము కాంగ్రెస్ పార్టీకి గత 30 సంవత్సరాలుగా మా కుటుంబమంతా విధేయులుగా పని చేశామని, వెలిశాల గ్రామానికి ఎన్నో సేవలు చేశామని,ఐదుసార్లు సర్పంచ్ గా గెలుపు కోసం కృషి చేశామని, పార్టీలో వర్గ బేధాలు లేకుండా అందర్నీ కలుపుకొని పోయి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గుర్తించి పిఎసిఎస్ చైర్మన్ పదవి ఇవ్వాలని దీనికి అర్హుడిని అని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎంపీ చామల,ఎమ్మెల్యే సామేలుకు వేడుకుంటున్నానని తెలిపారు.

Sthanikam

తిరుమలగిరి పి.ఎస్.సి.ఎస్ చైర్మన్ పదవి ఇవ్వాలి; బైరెడ్డి భాస్కర్ రెడ్డి

Article Image

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో గురువారంపి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ బైరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... తిరుమలగిరిపి.ఎ.సి.ఎస్ చైర్మన్ పదవి రెడ్డిలకు ఇవ్వాలని అన్నారు. మేము కాంగ్రెస్ పార్టీకి గత 30 సంవత్సరాలుగా మా కుటుంబమంతా విధేయులుగా పని చేశామని, వెలిశాల గ్రామానికి ఎన్నో సేవలు చేశామని,ఐదుసార్లు సర్పంచ్ గా గెలుపు కోసం కృషి చేశామని, పార్టీలో వర్గ బేధాలు లేకుండా అందర్నీ కలుపుకొని పోయి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గుర్తించి పిఎసిఎస్ చైర్మన్ పదవి ఇవ్వాలని దీనికి అర్హుడిని అని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎంపీ చామల,ఎమ్మెల్యే సామేలుకు వేడుకుంటున్నానని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News