Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్.. టూ టౌన్ పోలీసులకు చిక్కిన ముగ్గురు పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 07:58 PM

పాఠశాల విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ

పాఠశాల విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ

పాఠశాల విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ
13-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ తెలిపారు. గురువారం ధర్మోజిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఏపీఎం యాదయ్యతో కలిసి ఆయన ఉచిత ఏకరూప (యూనిఫాం) దుస్తులను అందజేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫారాలు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించేందుకు సైతం ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పకీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు సామిడి సంధ్య, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, జంగం వెంకటమ్మ, సిసి మామిళ్ళ నర్సింహ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గూడురు సునీత, వివోఏ సంతోష, మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాల విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ

Article Image

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ తెలిపారు. గురువారం ధర్మోజిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఏపీఎం యాదయ్యతో కలిసి ఆయన ఉచిత ఏకరూప (యూనిఫాం) దుస్తులను అందజేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫారాలు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించేందుకు సైతం ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పకీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు సామిడి సంధ్య, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, జంగం వెంకటమ్మ, సిసి మామిళ్ళ నర్సింహ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గూడురు సునీత, వివోఏ సంతోష, మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News