Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్.. టూ టౌన్ పోలీసులకు చిక్కిన ముగ్గురు పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 07:56 PM

అమ్మవారికి మట్టికుండ నైవేద్యమే ప్రీతికరం-కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్

అమ్మవారికి మట్టికుండ నైవేద్యమే ప్రీతికరం-కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్

అమ్మవారికి మట్టికుండ నైవేద్యమే ప్రీతికరం-కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్
13-08-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పంతంగిలో ఘనంగా శ్రావణమాస కుమ్మరుల తొలిబోనం జాతర

అమ్మవారికి మట్టికుండలోనే నైవేద్యం సమర్పించడం ఎంతో ప్రీతికరమని కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్ అన్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా కుమ్మరుల తొలి బోనం జాతర కార్యక్రమాన్ని గ్రామ అధ్యక్షుడు వట్టిపల్లి జంగయ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి సిలివేరు శ్రీనివాస్-ధనలక్ష్మి దంపతులు, మండల ప్రధాన కార్యదర్శి పోలేపల్లి ముత్తయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రావణమాస బోనాల మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టికుండలనే వినియోగించాలని కోరారు. బంగారు, వెండి పాత్రల్లో నైవేద్యం సమర్పించడం సరికాదని, మట్టికుండల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతుందని తెలిపారు. గ్రామంలో తొలిబోనం జాతరను పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు.

​ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రాధారపు భగవంత్, ప్రధాన కార్యదర్శి వట్టిపల్లి భాస్కర్, కుల పెద్దలు ఇస్తారి, సుక్కయ్య, మల్లేష్, శ్రీనివాస్, వెంకటయ్య, లింగస్వామి, సురేష్, సోమయ్య, ధనంజయ్, విజయ్, మల్కాపురం గ్రామానికి చెందిన మల్లేష్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

అమ్మవారికి మట్టికుండ నైవేద్యమే ప్రీతికరం-కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్

Article Image

పంతంగిలో ఘనంగా శ్రావణమాస కుమ్మరుల తొలిబోనం జాతర

అమ్మవారికి మట్టికుండలోనే నైవేద్యం సమర్పించడం ఎంతో ప్రీతికరమని కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్ అన్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా కుమ్మరుల తొలి బోనం జాతర కార్యక్రమాన్ని గ్రామ అధ్యక్షుడు వట్టిపల్లి జంగయ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి సిలివేరు శ్రీనివాస్-ధనలక్ష్మి దంపతులు, మండల ప్రధాన కార్యదర్శి పోలేపల్లి ముత్తయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రావణమాస బోనాల మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టికుండలనే వినియోగించాలని కోరారు. బంగారు, వెండి పాత్రల్లో నైవేద్యం సమర్పించడం సరికాదని, మట్టికుండల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతుందని తెలిపారు. గ్రామంలో తొలిబోనం జాతరను పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు.

​ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రాధారపు భగవంత్, ప్రధాన కార్యదర్శి వట్టిపల్లి భాస్కర్, కుల పెద్దలు ఇస్తారి, సుక్కయ్య, మల్లేష్, శ్రీనివాస్, వెంకటయ్య, లింగస్వామి, సురేష్, సోమయ్య, ధనంజయ్, విజయ్, మల్కాపురం గ్రామానికి చెందిన మల్లేష్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News