Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్.. టూ టౌన్ పోలీసులకు చిక్కిన ముగ్గురు పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 09:06 PM

మహిళలు, చిన్నారుల భద్రత అందరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్

మహిళలు, చిన్నారుల భద్రత అందరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్

మహిళలు, చిన్నారుల భద్రత అందరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్
13-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలుగు పచ్చళ్ల కంపెనీలో అవగాహన సదస్సు

మహిళలు, చిన్నారుల భద్రతను రక్షించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. మల్కాపురం ఐటీ పార్క్‌లోని 'తెలుగు పచ్చళ్ళు' కంపెనీ ప్రాంగణంలో గురువారం 'ఉమెన్ సేఫ్టీ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... మహిళలు, చిన్నారులు ఎదుర్కొనే వివిధ రకాల వేధింపులు, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, బాధితులకు అండగా ఉండేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసానిచ్చారు.

​కార్యక్రమంలో సీడీఈడబ్ల్యూ (CDEW) కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది, కంపెనీ నిర్వాహకులు, ఉద్యోగులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మహిళలు, చిన్నారుల భద్రత అందరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్

Article Image

తెలుగు పచ్చళ్ల కంపెనీలో అవగాహన సదస్సు

మహిళలు, చిన్నారుల భద్రతను రక్షించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. మల్కాపురం ఐటీ పార్క్‌లోని 'తెలుగు పచ్చళ్ళు' కంపెనీ ప్రాంగణంలో గురువారం 'ఉమెన్ సేఫ్టీ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... మహిళలు, చిన్నారులు ఎదుర్కొనే వివిధ రకాల వేధింపులు, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, బాధితులకు అండగా ఉండేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసానిచ్చారు.

​కార్యక్రమంలో సీడీఈడబ్ల్యూ (CDEW) కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది, కంపెనీ నిర్వాహకులు, ఉద్యోగులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News