Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ట్రినిటీ విద్యాసంస్థల ఎదుట ‘ఎస్ఎఫ్‌ఐ’ ధర్నా ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 09:01 PM

వరవర రంగనాయక స్వామి దేవాలయ భూముల కౌలు వేలం పాట

వరవర రంగనాయక స్వామి దేవాలయ భూముల కౌలు వేలం పాట

వరవర రంగనాయక స్వామి దేవాలయ భూముల  కౌలు వేలం పాట
June 17, 2026 06:51 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

శ్రీ వరవర రంగనాయక స్వామి దేవస్థానం భూముల కౌలు బహిరంగ వేలం పాటను బుధవారం కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలోని దేవాలయ ప్రాంగణంలో 2026-27 సంవత్సరమునకు కౌలు పాటలు దేవాలయ చైర్మన్ వరహాల రెడ్డి, గ్రామ పెద్దలు, దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలంపాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో కౌలు రైతులు సర్వే నెం. 361, 362 ఆరు ఎకరాల ఆరుకుంటల ఎర్రవరం గ్రామ శివారులో భూమిని పిలుట్ల సంధ్య ఒక లక్ష 30 వేల రూపాయలకు పాట పాడి దక్కించుకున్నారు దేవాలయ ప్రక్కన ఉన్న 16 ఎకరాల భూమి వేలంపాట గతం కంటే కౌలు తక్కువ రావడంతో పాట వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ కార్య నిర్వహణ అధికారి తుమ్మల వెంకట చలపతి, మేళ్లచెరువు శివాలయ కార్య నిర్వహణ అధికారి శంబిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస రెడ్డీ, వెంకటేశ్వర్లు, కాసాని శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, గ్రామ రైతులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News