Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:57 AM

వరవర రంగనాయక స్వామి దేవాలయ భూముల కౌలు వేలం పాట

వరవర రంగనాయక స్వామి దేవాలయ భూముల కౌలు వేలం పాట

వరవర రంగనాయక స్వామి దేవాలయ భూముల  కౌలు వేలం పాట
17-06-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

శ్రీ వరవర రంగనాయక స్వామి దేవస్థానం భూముల కౌలు బహిరంగ వేలం పాటను బుధవారం కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలోని దేవాలయ ప్రాంగణంలో 2026-27 సంవత్సరమునకు కౌలు పాటలు దేవాలయ చైర్మన్ వరహాల రెడ్డి, గ్రామ పెద్దలు, దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలంపాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో కౌలు రైతులు సర్వే నెం. 361, 362 ఆరు ఎకరాల ఆరుకుంటల ఎర్రవరం గ్రామ శివారులో భూమిని పిలుట్ల సంధ్య ఒక లక్ష 30 వేల రూపాయలకు పాట పాడి దక్కించుకున్నారు దేవాలయ ప్రక్కన ఉన్న 16 ఎకరాల భూమి వేలంపాట గతం కంటే కౌలు తక్కువ రావడంతో పాట వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ కార్య నిర్వహణ అధికారి తుమ్మల వెంకట చలపతి, మేళ్లచెరువు శివాలయ కార్య నిర్వహణ అధికారి శంబిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస రెడ్డీ, వెంకటేశ్వర్లు, కాసాని శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, గ్రామ రైతులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వరవర రంగనాయక స్వామి దేవాలయ భూముల కౌలు వేలం పాట

Article Image

శ్రీ వరవర రంగనాయక స్వామి దేవస్థానం భూముల కౌలు బహిరంగ వేలం పాటను బుధవారం కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలోని దేవాలయ ప్రాంగణంలో 2026-27 సంవత్సరమునకు కౌలు పాటలు దేవాలయ చైర్మన్ వరహాల రెడ్డి, గ్రామ పెద్దలు, దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలంపాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో కౌలు రైతులు సర్వే నెం. 361, 362 ఆరు ఎకరాల ఆరుకుంటల ఎర్రవరం గ్రామ శివారులో భూమిని పిలుట్ల సంధ్య ఒక లక్ష 30 వేల రూపాయలకు పాట పాడి దక్కించుకున్నారు దేవాలయ ప్రక్కన ఉన్న 16 ఎకరాల భూమి వేలంపాట గతం కంటే కౌలు తక్కువ రావడంతో పాట వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ కార్య నిర్వహణ అధికారి తుమ్మల వెంకట చలపతి, మేళ్లచెరువు శివాలయ కార్య నిర్వహణ అధికారి శంబిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస రెడ్డీ, వెంకటేశ్వర్లు, కాసాని శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, గ్రామ రైతులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News