Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:55 PM

ఉపాధి కూలీల మధ్య బడిబాట – విద్యకు ప్రాధాన్యత పెంపు

ఉపాధి కూలీల మధ్య బడిబాట – విద్యకు ప్రాధాన్యత పెంపు

ఉపాధి కూలీల మధ్య బడిబాట – విద్యకు ప్రాధాన్యత పెంపు
April 24, 2026 08:35 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంషుద్దీన్పూర్ గ్రామంలో సర్పంచ్ నవీన్ కుమార్ ఉపాధి హామీ కూలీల పని ప్రదేశానికి వెళ్లి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలని సర్పంచ్ సూచించారు. ప్రైవేట్ పాఠశాలలపై మాత్రమే ఆధారపడకుండా మంచి విద్య కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News