Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 10:26 PM

ఉపాధి కూలీల మధ్య బడిబాట – విద్యకు ప్రాధాన్యత పెంపు

ఉపాధి కూలీల మధ్య బడిబాట – విద్యకు ప్రాధాన్యత పెంపు

ఉపాధి కూలీల మధ్య బడిబాట – విద్యకు ప్రాధాన్యత పెంపు
April 24, 2026 08:35 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంషుద్దీన్పూర్ గ్రామంలో సర్పంచ్ నవీన్ కుమార్ ఉపాధి హామీ కూలీల పని ప్రదేశానికి వెళ్లి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలని సర్పంచ్ సూచించారు. ప్రైవేట్ పాఠశాలలపై మాత్రమే ఆధారపడకుండా మంచి విద్య కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News