Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 06:07 PM

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు:సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు:సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు:సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర
February 27, 2026 02:43 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య అన్నారు.మంగళవారం మక్తల్‌ పట్టణంలోని ఏఆర్‌ఎం ఫంక్షన్‌ హాల్‌లో ప్రధానోపాధ్యాయుడు మాలీపటేల్‌ శ్రీనివాస్‌రెడ్డి పదవీ విరమణ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విధి నిర్వహణలో భాగంగా మక్తల్‌ మండలం సింగితే ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల లో మరియు మండల విద్యాధికారిగా మానేయ గ్రామంలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి విద్యార్థులు, గ్రామస్థుల మన్ననలు పొందారని కొనియాడారు. విద్యార్థుల మేధాశక్తిని పెంచే ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు అన్నారు. అంకితభావంతో పనిచేసిన మానేయ్య ని ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలన్నారు. అంతకుముందు మాట్లాడారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News