ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు:సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు:సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర
Krishna
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య అన్నారు.మంగళవారం మక్తల్ పట్టణంలోని ఏఆర్ఎం ఫంక్షన్ హాల్లో ప్రధానోపాధ్యాయుడు మాలీపటేల్ శ్రీనివాస్రెడ్డి పదవీ విరమణ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విధి నిర్వహణలో భాగంగా మక్తల్ మండలం సింగితే ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల లో మరియు మండల విద్యాధికారిగా మానేయ గ్రామంలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి విద్యార్థులు, గ్రామస్థుల మన్ననలు పొందారని కొనియాడారు. విద్యార్థుల మేధాశక్తిని పెంచే ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు అన్నారు. అంకితభావంతో పనిచేసిన మానేయ్య ని ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలన్నారు. అంతకుముందు మాట్లాడారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి