Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 05:09 PM

ఉండ్రుగొండ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వైభవం

ఉండ్రుగొండ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వైభవం

ఉండ్రుగొండ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వైభవం
15-02-2026 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ దంపతులు

కుమార్తె దంపతుల ప్రధమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద వితరణ

సూర్యాపేట జిల్లా చివెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలోని శ్రీ కోటిలింగేశ్వర గంగ మల్లికార్జున స్వామి దేవాలయం లో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.వేదమంత్రాల నడుమ స్వామివారికి అభిషేకాలు నిర్వహించి బిల్వదళార్చన, రుద్రపారాయణం చేశారు. మహామంగళహారతితో కార్యక్రమాలు ముగిశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం “హర హర మహాదేవ” నినాదాలతో మార్మోగింది.అనంతరం మాజీ చైర్మన్ కుమార్తె, అల్లుడుల ప్రధమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ప్రేమతో అన్నప్రసాదాలు పంపిణీ చేయగా గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

మహాశివరాత్రి వేళ నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉండ్రుగొండ గ్రామంలో భక్తి వాతావరణాన్ని

Sthanikam

ఉండ్రుగొండ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వైభవం

Article Image

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ దంపతులు

కుమార్తె దంపతుల ప్రధమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద వితరణ

సూర్యాపేట జిల్లా చివెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలోని శ్రీ కోటిలింగేశ్వర గంగ మల్లికార్జున స్వామి దేవాలయం లో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.వేదమంత్రాల నడుమ స్వామివారికి అభిషేకాలు నిర్వహించి బిల్వదళార్చన, రుద్రపారాయణం చేశారు. మహామంగళహారతితో కార్యక్రమాలు ముగిశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం “హర హర మహాదేవ” నినాదాలతో మార్మోగింది.అనంతరం మాజీ చైర్మన్ కుమార్తె, అల్లుడుల ప్రధమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ప్రేమతో అన్నప్రసాదాలు పంపిణీ చేయగా గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

మహాశివరాత్రి వేళ నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉండ్రుగొండ గ్రామంలో భక్తి వాతావరణాన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News