తోర్నల్ గ్రామంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
తోర్నల్ గ్రామంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండలం తోర్నల్ గ్రామంలో రంజాన్ ఉపవాసాల సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరైన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని,ముస్లిం సోదరి, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి ఉపవాసాన్ని ముగింపుచేశారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పటేల్, పండరి, మాజీ సర్పంచులు శివలింగప్ప, సంగారెడ్డి, దత్తు పటేల్, మోసిన్, సమీ, దత్తాత్రే రెడ్డి, కాశీనాథ్ సౌకర్, దయానంద్, మినజ్, సంజీవ్ కుమార్, అషు టైలర్, గులాబ్ ఖాన్, రాహుల్ పాటిల్, జనార్ధన్ రెడ్డి, సిరిపాల్ రెడ్డి, మునీర్ మియా, గుండ్రెడ్డి, ఆసిప్మియా, నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.క్రొత్తవేళ, ఈ విందు ద్వారా సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడమే కాక, ముస్లిం సంఘం సభ్యుల మధ్య స్నేహపూర్వక బంధాలను మరింత మౌలికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి