Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 04:04 AM

తోర్నల్ గ్రామంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

తోర్నల్ గ్రామంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

తోర్నల్ గ్రామంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
02-03-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండలం తోర్నల్ గ్రామంలో రంజాన్ ఉపవాసాల సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరైన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని,ముస్లిం సోదరి, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి ఉపవాసాన్ని ముగింపుచేశారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పటేల్, పండరి, మాజీ సర్పంచులు శివలింగప్ప, సంగారెడ్డి, దత్తు పటేల్, మోసిన్, సమీ, దత్తాత్రే రెడ్డి, కాశీనాథ్ సౌకర్, దయానంద్, మినజ్, సంజీవ్ కుమార్, అషు టైలర్, గులాబ్ ఖాన్, రాహుల్ పాటిల్, జనార్ధన్ రెడ్డి, సిరిపాల్ రెడ్డి, మునీర్ మియా, గుండ్రెడ్డి, ఆసిప్మియా, నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.క్రొత్తవేళ, ఈ విందు ద్వారా సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడమే కాక, ముస్లిం సంఘం సభ్యుల మధ్య స్నేహపూర్వక బంధాలను మరింత మౌలికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

తోర్నల్ గ్రామంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండలం తోర్నల్ గ్రామంలో రంజాన్ ఉపవాసాల సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరైన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని,ముస్లిం సోదరి, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి ఉపవాసాన్ని ముగింపుచేశారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పటేల్, పండరి, మాజీ సర్పంచులు శివలింగప్ప, సంగారెడ్డి, దత్తు పటేల్, మోసిన్, సమీ, దత్తాత్రే రెడ్డి, కాశీనాథ్ సౌకర్, దయానంద్, మినజ్, సంజీవ్ కుమార్, అషు టైలర్, గులాబ్ ఖాన్, రాహుల్ పాటిల్, జనార్ధన్ రెడ్డి, సిరిపాల్ రెడ్డి, మునీర్ మియా, గుండ్రెడ్డి, ఆసిప్మియా, నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.క్రొత్తవేళ, ఈ విందు ద్వారా సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడమే కాక, ముస్లిం సంఘం సభ్యుల మధ్య స్నేహపూర్వక బంధాలను మరింత మౌలికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News