Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ తేవాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:30 PM

తప్పిపోయిన బాలుని 24 గంటల్లో సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత

తప్పిపోయిన బాలుని 24 గంటల్లో సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత

తప్పిపోయిన బాలుని 24 గంటల్లో సురక్షితంగా  తల్లిదండ్రులకు అప్పగింత
05-02-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి బీసీ హాస్టల్ నుంచి తప్పిపోయిన 10వ తరగతి విద్యార్థి నూకల శశాంక్ (15), అన్నెపర్తి గ్రామం, నల్లగొండ జిల్లా వాసిని పోలీసులు 24 గంటల్లోనే భద్రంగా గుర్తించారు.

తేదీ 03.02.2026 ఉదయం హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన బాలుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై పి.విష్ణుమూర్తి కేసు నమోదు చేసి, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబులను గాలింపు చర్యలకు నియమించారు.

తేదీ 04.02.2026 ఉదయం భువనగిరి బస్టాండ్ వద్ద బాలుని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుని ఆచూకీ గుర్తించిన కానిస్టేబుళ్లను ఎస్సై అభినందించారు.


Sthanikam

తప్పిపోయిన బాలుని 24 గంటల్లో సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత

Article Image

నార్కట్‌పల్లి బీసీ హాస్టల్ నుంచి తప్పిపోయిన 10వ తరగతి విద్యార్థి నూకల శశాంక్ (15), అన్నెపర్తి గ్రామం, నల్లగొండ జిల్లా వాసిని పోలీసులు 24 గంటల్లోనే భద్రంగా గుర్తించారు.

తేదీ 03.02.2026 ఉదయం హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన బాలుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై పి.విష్ణుమూర్తి కేసు నమోదు చేసి, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబులను గాలింపు చర్యలకు నియమించారు.

తేదీ 04.02.2026 ఉదయం భువనగిరి బస్టాండ్ వద్ద బాలుని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుని ఆచూకీ గుర్తించిన కానిస్టేబుళ్లను ఎస్సై అభినందించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News