Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 07:39 PM

టీటీడీకి పది లక్షల విరాళం

టీటీడీకి పది లక్షల విరాళం

టీటీడీకి పది లక్షల విరాళం
February 28, 2026 06:06 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరుమల, ఫిబ్రవరి 28 (2026): అమెరికాకు చెందిన శ్రీమతి రావిపాటి శిరీష, శ్రీ శివ ప్రసాద్ దంపతులు శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీని అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

ఈ విషయాన్ని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News