PRINT TIME: February 28, 2026 07:39 PM
టీటీడీకి పది లక్షల విరాళం
టీటీడీకి పది లక్షల విరాళం
February 28, 2026 06:06 PM
18 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
తిరుమల, ఫిబ్రవరి 28 (2026): అమెరికాకు చెందిన శ్రీమతి రావిపాటి శిరీష, శ్రీ శివ ప్రసాద్ దంపతులు శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.
ఈ విషయాన్ని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి