Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 06:49 PM

సిరిపురంలో నిరుపేద కుటుంబానికి అండగా గ్రామ నేతలు

సిరిపురంలో నిరుపేద కుటుంబానికి అండగా గ్రామ నేతలు

సిరిపురంలో నిరుపేద కుటుంబానికి అండగా గ్రామ నేతలు
March 03, 2026 12:07 PM 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ పెద్ద నందిపాటి రామలింగం మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి గ్రామ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తక్షణ సహాయం అందించారు.

గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించగా, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాస్ రెడ్డి 50 కిలోల బియ్యం ఇచ్చారు. 2వ వార్డు సభ్యులు గాదే శంకరయ్య రూ.2 వేల రూపాయలు, ఎంపీటీసీ పున్న వెంకటేశం రూ. 1000 రూపాయలు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు కూనూరు ముత్తయ్య, అప్పం శ్రీరాములు, పోలెపాక కృష్ణ, గంజి శ్రీనివాస్, కూనూరు లింగస్వామి తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. గ్రామస్థులు కూడా సహాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News