Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి కుటుంబానికీ బీమా రక్షణ అవసరం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 08:10 PM

జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం

జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం

జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం
June 24, 2026 06:40 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులుగా తుంగతుర్తి మండలము గొట్టిపర్తి గ్రామానికి చెందిన మాలోత్ సంకృనాయక్ ను నియమిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి నియామకపత్రములు అందజేశారు.ఈ సందర్భముగా సoక్రు నాయక్ మాట్లాడుతూ... పార్టీ నాపై ఉంచిన ఈ బాధ్యత గిరిజనుల అభ్యున్నతి కోసం పాటు పడతానని,అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, విధానాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన తండాలలో అభివృద్ధి పరుస్తానని, బీజేపీ నీ గిరిజనులకు చేరువ చేస్తానని హామీ ఇచ్చారు .తనకు ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు గారికి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రవి నాయక్ గారికి జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, బిజెపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, రంగరాజు రుక్మారావు, మరియు జిల్లా నాయకులు మేడబోయిన యాదగిరి,కంచర్ల నరసింహారెడ్డి, దీనదయాల్,తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News