Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:33 AM

జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం

జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం

జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం
24-06-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులుగా తుంగతుర్తి మండలము గొట్టిపర్తి గ్రామానికి చెందిన మాలోత్ సంకృనాయక్ ను నియమిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి నియామకపత్రములు అందజేశారు.ఈ సందర్భముగా సoక్రు నాయక్ మాట్లాడుతూ... పార్టీ నాపై ఉంచిన ఈ బాధ్యత గిరిజనుల అభ్యున్నతి కోసం పాటు పడతానని,అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, విధానాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన తండాలలో అభివృద్ధి పరుస్తానని, బీజేపీ నీ గిరిజనులకు చేరువ చేస్తానని హామీ ఇచ్చారు .తనకు ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు గారికి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రవి నాయక్ గారికి జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, బిజెపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, రంగరాజు రుక్మారావు, మరియు జిల్లా నాయకులు మేడబోయిన యాదగిరి,కంచర్ల నరసింహారెడ్డి, దీనదయాల్,తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు

Sthanikam

జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం

Article Image


భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులుగా తుంగతుర్తి మండలము గొట్టిపర్తి గ్రామానికి చెందిన మాలోత్ సంకృనాయక్ ను నియమిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి నియామకపత్రములు అందజేశారు.ఈ సందర్భముగా సoక్రు నాయక్ మాట్లాడుతూ... పార్టీ నాపై ఉంచిన ఈ బాధ్యత గిరిజనుల అభ్యున్నతి కోసం పాటు పడతానని,అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, విధానాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన తండాలలో అభివృద్ధి పరుస్తానని, బీజేపీ నీ గిరిజనులకు చేరువ చేస్తానని హామీ ఇచ్చారు .తనకు ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు గారికి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రవి నాయక్ గారికి జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, బిజెపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, రంగరాజు రుక్మారావు, మరియు జిల్లా నాయకులు మేడబోయిన యాదగిరి,కంచర్ల నరసింహారెడ్డి, దీనదయాల్,తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News