నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందుతుంది : DCC అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య
నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందుతుంది : DCC అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలంవెలుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన ధర్మారపు వెంకన్న ఇద్దరు పిల్లలను చేర్పించడం జరిగింది ఈ సందర్భంగా DCC అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు చాలా అద్భుతంగా ఉన్నాయని తల్లి తండ్రులు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని , ఉపాధ్యాయుడు వెంకన్న వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపి అందరికి ఆదర్శంగా నిలిచారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని అన్నారు.
ఈ కార్యక్రమం లో తుంగతుర్తి PACS చైర్మెన్ & DCMS డైరెక్టర్ గుడిపాటి సైదులు MEO లింగయ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యులు గొడుగు అబ్బయ్య , PRTU మండల కార్యదర్శి చిత్తలూరి శ్రీరాములు గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ లక్ష్మారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు , వార్డు సభ్యులు మామిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి