Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 05:16 PM

నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందుతుంది : DCC అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య

నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందుతుంది : DCC అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య

నాణ్యమైన విద్య  ప్రభుత్వ పాఠశాలల్లో అందుతుంది : DCC అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య
June 24, 2026 03:52 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలంవెలుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన ధర్మారపు వెంకన్న ఇద్దరు పిల్లలను చేర్పించడం జరిగింది ఈ సందర్భంగా DCC అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు చాలా అద్భుతంగా ఉన్నాయని తల్లి తండ్రులు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని , ఉపాధ్యాయుడు వెంకన్న వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపి అందరికి ఆదర్శంగా నిలిచారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని అన్నారు.

ఈ కార్యక్రమం లో తుంగతుర్తి PACS చైర్మెన్ & DCMS డైరెక్టర్ గుడిపాటి సైదులు MEO లింగయ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యులు గొడుగు అబ్బయ్య , PRTU మండల కార్యదర్శి చిత్తలూరి శ్రీరాములు గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ లక్ష్మారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు , వార్డు సభ్యులు మామిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News