Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ అధ్యక్షుడిగా కే. పవన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 10:08 PM

శ్రీరామ నామస్మరణతో కలశ వందనం.. కనకదుర్గ ఆలయంలో భక్తులకు పిలుపు

శ్రీరామ నామస్మరణతో కలశ వందనం.. కనకదుర్గ ఆలయంలో భక్తులకు పిలుపు

శ్రీరామ నామస్మరణతో కలశ వందనం.. కనకదుర్గ ఆలయంలో భక్తులకు పిలుపు
July 28, 2026 07:45 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో బుధవారం (జూలై 29) ఉదయం 10 గంటలకు "శ్రీరామ హృదయ కలశ వందనం" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు హిందూ సమ్మేళన సమితి ప్రకటించింది.

ఈ సందర్భంగా భక్తులు తమ ఇళ్ల నుంచి బియ్యం తీసుకుని ఆలయానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా శ్రీరామ హృదయ కలశంపై కుంకుమ, పసుపు సమర్పించి, అనంతరం పిడికెడు బియ్యాన్ని కలశంలో వేసి, కలశాన్ని స్పర్శిస్తూ "శ్రీరామ" నామస్మరణతో వందనం సమర్పించాలని సూచించారు.

ఆధ్యాత్మిక చైతన్యం, భక్తి భావాన్ని పెంపొందించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి, చిట్యాల పిలుపునిచ్చింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News