Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు వెంటనే విడుదల చేయాలి: మర్రి రమేష్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 06:12 PM

జైపాల్‌రెడ్డికి శ్రుతివనంలో ఘన నివాళి. ఆయన స్ఫూర్తితో హక్కుల సాధనకు ముందుకు రావాలి: డా. ఎన్. అశోక్.

జైపాల్‌రెడ్డికి శ్రుతివనంలో ఘన నివాళి. ఆయన స్ఫూర్తితో హక్కుల సాధనకు ముందుకు రావాలి: డా. ఎన్. అశోక్.

జైపాల్‌రెడ్డికి శ్రుతివనంలో ఘన నివాళి. ఆయన స్ఫూర్తితో హక్కుల సాధనకు ముందుకు రావాలి: డా. ఎన్. అశోక్.
July 28, 2026 03:45 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్:

కేంద్ర మాజీ మంత్రి, మాజీ పార్లమెంటేరియన్ ఎస్. జైపాల్‌రెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా శ్రుతివనం ఘాట్‌లో రాష్ట్ర దివ్యాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా. ఎన్. అశోక్ మాట్లాడుతూ.. అంగవైకల్యం శరీరానికే కానీ జ్ఞానానికి కాదని నిరూపించిన మహనీయుడు జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. అత్యున్నత ప్రజాసేవతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.

జైపాల్‌రెడ్డి స్ఫూర్తితో దివ్యాంగులు రాజకీయాల్లో చైతన్యవంతులై తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో దివ్యాంగుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, మహిళా సాధికారిక రాష్ట్ర అధ్యక్షురాలు కోళ్ల రాజ్యలక్ష్మి, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు ధోరపల్లి దానమ్మ, సహాయ కార్యదర్శి మోదల సైదులు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. స్వప్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News