Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల పిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 27, 2026 07:05 PM

ఓయూ రాజనీతి శాస్త్ర విభాగం హెడ్‌కు శుభాకాంక్షలు. ప్రొఫెసర్ శ్రీలతను కలిసి అభినందించిన డాక్టర్ ఎం. అశోక్

ఓయూ రాజనీతి శాస్త్ర విభాగం హెడ్‌కు శుభాకాంక్షలు. ప్రొఫెసర్ శ్రీలతను కలిసి అభినందించిన డాక్టర్ ఎం. అశోక్

ఓయూ రాజనీతి శాస్త్ర విభాగం హెడ్‌కు శుభాకాంక్షలు.  ప్రొఫెసర్ శ్రీలతను కలిసి అభినందించిన డాక్టర్ ఎం. అశోక్
July 27, 2026 05:22 PM 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగం హెడ్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ శ్రీలతను డాక్టర్ ఎం. అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో దివ్యాంగుల విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కుర్షిద్ మియా, డాక్టర్ వెంకటేశం కల్తి, ఎర్ర స్వామి తదితరులు పాల్గొని ప్రొఫెసర్ శ్రీలతకు అభినందనలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News