Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 31లోపు రేషన్ ఈ-కేవైసీ పూర్తి చేయండి: రేషన్ డీలర్ నాగూర్ మారుతి తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 27, 2026 04:29 PM

ఆత్మీయ పరామర్శ.. కొంపెల్లి సత్తిరెడ్డిని కలిసిన సర్వోత్తమ్ రెడ్డి

ఆత్మీయ పరామర్శ.. కొంపెల్లి సత్తిరెడ్డిని కలిసిన సర్వోత్తమ్ రెడ్డి

ఆత్మీయ పరామర్శ.. కొంపెల్లి సత్తిరెడ్డిని కలిసిన సర్వోత్తమ్ రెడ్డి
July 27, 2026 01:43 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట ఆత్మకూర్(ఎస్) మండలంలోని మిడతనపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొంపెల్లి సత్తిరెడ్డిని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా పరామర్శించారు.


ఇటీవల అనారోగ్యానికి గురైన సత్తిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సర్వోత్తమ్ రెడ్డి, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సత్తిరెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఆయన అనుభవం పార్టీకి ఎంతో విలువైనదని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా సత్తిరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై నాయకులతో స్వల్పంగా చర్చించారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News