PRINT TIME: July 26, 2026 09:25 PM
పేటలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..
పేటలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..
July 26, 2026 07:13 PM
8 Views
స్థానికం ప్రతినిధి :
penpahad
P.Venkanna
సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదివారం ఫలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా సూర్యాపేట మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన భీమిరెడ్డి నరసింహారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి , సూర్యాపేట పట్టణంలోని చర్చి కాంపౌండ్ లో అనారోగ్యంతో మృతి చెందిన నీలా అలువేలు మృతదేహానికి పూలమాలవేసి, అలాగే కేసారం గ్రామంలో సుశీలమ్మ ప్రధమ వర్ధంతి, చివ్వేంల మండలం ఐలాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నక్క భద్రమ్మ, ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన చెరుకు వెంకయ్య, బెల్లంకొండ లక్ష్మమ్మ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి