Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రథయాత్ర విజయవంతానికి సహకరించిన వారికి అభినందనలు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 26, 2026 09:25 PM

పేటలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

పేటలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

పేటలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..
July 26, 2026 07:13 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : penpahad
P.Venkanna


సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదివారం ఫలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా సూర్యాపేట మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన భీమిరెడ్డి నరసింహారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి , సూర్యాపేట పట్టణంలోని చర్చి కాంపౌండ్ లో అనారోగ్యంతో మృతి చెందిన నీలా అలువేలు మృతదేహానికి పూలమాలవేసి, అలాగే కేసారం గ్రామంలో సుశీలమ్మ ప్రధమ వర్ధంతి, చివ్వేంల మండలం ఐలాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నక్క భద్రమ్మ, ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన చెరుకు వెంకయ్య, బెల్లంకొండ లక్ష్మమ్మ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News