Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లాభదాయం లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా; సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 26, 2026 09:37 AM

కులనిరాజకీయం చేయొద్దు... మండల పోరం ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్

కులనిరాజకీయం చేయొద్దు... మండల పోరం ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్

కులనిరాజకీయం చేయొద్దు...   మండల పోరం ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్
July 26, 2026 07:32 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం లో శనివారం సర్పంచుల మండలం పోరం ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం లాంటిది. అలాంటి కాంగ్రెస్ పార్టీలో అలాంటి పార్టీలో కులమతాలకు చేసి కాంగ్రెస్ పార్టీని విడా గొట్టొద్దని అన్నారు. శుక్రవారం తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మందుల సామేల్ విలేకరుల సమావేశంలో ఎస్సీ ల ను రెడ్ల గురించి మాట్లాడడం సరైనది కాదని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటుందని అన్నారు. దీని గురించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై విమర్శించవద్దని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ,మంత్రి కోమటి వెంక రెడ్డి తెలంగాణ ఉద్యమానికి తమ తమ పదవులను త్యాగం, చేసిన వారిని, మంత్రిగా,ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా, ఎంపీగా, గెలుపొందిన తిరుగులేని ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్ కంచుకోటని పేరుపొందిన అలాంటి వారిని విమర్శించడం జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు. అంతేకాకుండా తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఆపద వచ్చిన కూడా ఆదుకునే మహనీయులు అని అన్నారు. కావున స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లి పార్టీలో ఎలాంటి భేదాలు లేకుండా2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News