కులనిరాజకీయం చేయొద్దు... మండల పోరం ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్
కులనిరాజకీయం చేయొద్దు... మండల పోరం ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం లో శనివారం సర్పంచుల మండలం పోరం ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం లాంటిది. అలాంటి కాంగ్రెస్ పార్టీలో అలాంటి పార్టీలో కులమతాలకు చేసి కాంగ్రెస్ పార్టీని విడా గొట్టొద్దని అన్నారు. శుక్రవారం తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మందుల సామేల్ విలేకరుల సమావేశంలో ఎస్సీ ల ను రెడ్ల గురించి మాట్లాడడం సరైనది కాదని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటుందని అన్నారు. దీని గురించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై విమర్శించవద్దని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ,మంత్రి కోమటి వెంక రెడ్డి తెలంగాణ ఉద్యమానికి తమ తమ పదవులను త్యాగం, చేసిన వారిని, మంత్రిగా,ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా, ఎంపీగా, గెలుపొందిన తిరుగులేని ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్ కంచుకోటని పేరుపొందిన అలాంటి వారిని విమర్శించడం జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు. అంతేకాకుండా తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఆపద వచ్చిన కూడా ఆదుకునే మహనీయులు అని అన్నారు. కావున స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లి పార్టీలో ఎలాంటి భేదాలు లేకుండా2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి