Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల పిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 27, 2026 06:37 PM

​శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోండి: ఎస్ఎఫ్ఐ

​శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోండి: ఎస్ఎఫ్ఐ

​శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోండి: ఎస్ఎఫ్ఐ
July 27, 2026 04:48 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సురేష్ రెడ్డికి ఎస్.ఎఫ్.ఐ మండల కమిటీ వినతిపత్రం సమర్పించింది.

​పరిమితికి మించి అడ్మిషన్లు చేపడుతూ... యూనిఫాం, పుస్తకాల పేరుతో ఒక్కొక్కరి నుంచి 20,000 వరకు వసూలు చేస్తున్నారని, పేదలకు దక్కాల్సిన 25% ఉచిత సీట్లను కేటాయించడం లేదని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ ఆరోపించారు. వెంటనే విచారణ జరిపి కళాశాల గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరవింద్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News