Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన సీఐ రవీందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్ రెడ్డి తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 26, 2026 11:46 PM

నూతన సీఐ రవీందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్ రెడ్డి

నూతన సీఐ రవీందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్ రెడ్డి

నూతన సీఐ రవీందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్ రెడ్డి
July 26, 2026 09:26 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆదివారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఎం. రవీందర్‌ను ఇస్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీ సాయి త్రీశూల్ సేవా సమితి, హోటల్ సాయి త్రీశూల్ గ్రాండ్ అధినేత సునీల్ రెడ్డి, కలినాథ్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, సంజీవ్, వినోద్ కుమార్,భరత్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందిస్తూ పటాన్‌చెరు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సీఐ ఎం. రవీందర్ సన్మానం చేసినందుకు సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల సహకారంతో చట్టం, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News